ఆగిరిపల్లిలో ఒక దుండగుడి దాడిలో గాయపడి చనిపోయిన కానిస్టేబుల్ గంధం. నరేంద్ర , కుటుంబానికి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గంధం నరేంద్ర భార్య లక్ష్మీ ప్రియకు, 30 లక్షల రూపాయల చెక్కును అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమములో హోం మినిస్టర్ తానేటి. వనిత, DGP KV రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
112 Views