News Website And App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

నేను ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బేతాళ. సరోజ్ శరత్ బాబు

తెలుగు దేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు సమక్షం కలసి నట్లు, ఆ పార్టీకి మా కమిటీ మద్దతు పలికి నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని….. మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బేతాళ. సరోజ్ శరత్ బాబు పత్రికా ముఖంగా ఖండిస్తున్నట్లు తెలియచేశారు…. కొంతమంది వేరే మాల సంఘాల నేతలు, నాయకుల కలసి మద్దతు తెలియచేసినట్లు విధితమే.. కానీ నేను కానీ, నా కమిటీ వారు కానీ ఏ పార్టీ అదినేత ను కలవలేదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది నిర్ణయం నా ఒక్కరిది కాదు. రాష్ర్ట కమిటీ వారితో సమావేశం ఏర్పాటు చేసిన తరువాతే…. నేను కులం సంఘ నాయకులుగానే ఉన్నా, కొన్ని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం…. త్వరలోనే కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి త్వరలోనే తెలియ చేస్తా అని పత్రికా ముఖంగా తెలియచేస్తున్నాను.

86 Views

Related posts

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

Star K Prime News

విజయవాడలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి

Star K Prime News

కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని కోరిన ముస్లిం సోదరులు క్

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ