News Website And App
ఆంధ్రప్రదేశ్

కోనసీమ జిల్లాలో విషాదం

AP: కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. చింతవారిపేట
వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ
ప్రమాదంలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరొక వ్యక్తి
ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అరకు నుండి పి.గన్నవరం
మండలం పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని
మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు.

38 Views

Related posts

కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించిన విగ్రహావిష్కరణ

Star K Prime News

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు గమనిక

Star K Prime News

కలకత్తాలో మౌనికపై జరిగిన దాడికి నిరసనగా సంఘీభావం

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ