News Website And App
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

భార్య కోసం భర్త ఆత్మహత్య

ఏ.కొండూరు: భార్య కాపురానికి రావటం లేదని
భర్త ఆత్మహత్య
ఏ.కొండూరుకి చెందిన నవీన్ అనే యువకుడు
మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి
మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
నవీన్ భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపానికి
గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా
స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం
తెలియాల్సి ఉంది.

32 Views

Related posts

అభిమానులకు రామ్ చరణ్ వీడియో సందేశం..

Star K Prime News

గ్రామీణ వైద్యులపై దుష్ప్రచారం ఆపాలి.

Star K Prime News

కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మృతదేహన్ని ముక్కలుగా నరికేసి తల్లిదండ్రులకు వార్నింగ్‌..

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ