News Website And App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

విజయవాడలో ఉద్రిక్తత.. దేవినేని అవినాశ్ అరెస్ట్

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు
ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతిపత్రం
ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు
దేవినేని అవినాశ్న పోలీసులు అడ్డుకున్నారు. సీఎం
పర్యటన నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి
లేదని పోలీసులు తెలిపారు. తామేమి ధర్నాలకు వెళ్లడం
లేదని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్నామని అవినాశ్
పోలీసులకు తెలిపారు. పర్మిషన్ లేదని చెప్పడంతో
రోడ్డుపై బైఠాయించారు.

40 Views

Related posts

విజయవాడ : గూడవల్లిలో అగ్ని ప్రమాదం..

Star K Prime News

రాణా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వస్త్రదాన కార్యక్రమము

Star K Prime News

కాకినాడలో సినీ స్టైల్ లో చోరీ

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ