News Website And App
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ జారీ చేసింది.
నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనుల కారణంగా నేటి నుంచి 27
వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం
విజయకుమార్ తెలిపారు. పాణ్యం, బుగ్గనపల్లె, రైల్వేలైన్ లో
డబ్లింగ్ పనులు జరుగుతుండడంతో పలు రైళ్లను రద్దు చేయగా..
మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు
సహకరించాలని కోరారు.

47 Views

Related posts

రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి…

Star K Prime News

రాజ్యసభ ఛైర్మన్ పై అభిశంసన నోటీసు తిరస్కరణ

Star K Prime News

కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని కోరిన ముస్లిం సోదరులు క్

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ