చిరుత పులి కలకలం
కృష్ణా: జిల్లా గన్నవరం నియోజకవర్గం÷
గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులుల సంచారం….
గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుత పులి…..
రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి…..
దీంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు…
మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు చుట్టూ ప్రక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు…..

37 Views