News Website And App
క్రీడా వార్తలు

భారత్ ఘన విజయం

విండీస్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 60 పరుగుల
తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ మహిళల
జట్టుతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-1తో
కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20
ఓవర్లలో 217 పరుగులు చేసింది. స్మృతి (77), రిచా ఘోష్ (54)
రాణించారు. లక్ష్య ఛేదనలో విండీస్ 9 వికెట్లకు 157 పరుగులు
చేసి ఓటమిపాలైంది.

35 Views

Related posts

ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీలలో విజేతలుగా నిలబడిన హనుమాన్ జంక్షన్ విద్యార్థులు మరియు కోచ్ కట్టా సుధాకర్ ని ప్రశంసించిన కృష్ణా జిల్లా కలెక్టర్ రాజా బాబు –

Star K Prime News

శభాష్ తిరువూరు పోలీస్

Star K Prime News

బెయిల్స్ మార్పు కోసం సిరాజ్ లబుషేన్ పోటీ

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ