తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం
తెలిసిందే. ఈ పరిణామాల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకుంది. దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధం
ప్రకటించింది. ఏడాది పొడవునా అన్ని రకాల తయారీ, నిల్వ,
విక్రయాలు, ఆన్లైన్ లో డెలివరీలతోపాటు వాటి వినియోగంపై
నిషేధం విధిస్తూ ఢిల్లీ పర్యావరణ విభాగం ఉత్తర్వులు జారీ
చేసింది.
30 Views